ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో అచ్చెన్నాయుడుని నిన్న అరెస్ట్ చేశారు. అయితే.. అరెస్ట్ తర్వాత అచ్చెన్నా.. ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. అయితే ఎర్రకోటను ముట్టడి చేయడం వెనుక
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికలు సంక్రమంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
అమెరికా-చైనా లకు ఎప్పుడు ఎప్పుడు పడద్దు. మరి ముఖ్యంగా చైనా నుండే కరోనా రావడంతో చైనా చర్యలపై ఎప్పుడు అమెరికా మండిపడుతోంది. సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
అచ్చెన్నాయుడు అరెస్ట్పై నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. “పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడి
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో అచ్చెన్నాయుడుని కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. నిన్న కోటబొమ్మాళి పీఎస్లో అచ్చెన్నాయుడుపై కేసు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా… కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజయ్య, కడియం శ్రీహరిలను టార్గెట్ చేస్తూ… సీఎం కేసీఆర్పై విమర్శలు