telugu navyamedia

ఆంధ్ర వార్తలు

సోషల్ మీడియాలో సెన్సేషన్: యంగ్ లీడర్స్ అంతా చలికి వణుకుతుంటే, చంద్రబాబు మాత్రం తన విజన్‌తో వేడి పుట్టిస్తున్నారు

navyamedia
చుట్టూ ఉన్న యంగ్ బ్యాచ్ అంతా స్విట్జర్లాండ్ గడ్డకట్టే చలికి భయపడి, గొంతు వరకు జిప్పులు వేసుకుని భారీ జాకెట్లలో కనిపిస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన

పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

navyamedia
పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు,పర్యటించారు. టిడ్కో గృహ సముదాయంలో పనులు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిడ్కో గృహాలను 80 శాతం పూర్తి చేశాం, వైసీపీ

అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

navyamedia
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కూకట్లపల్లిలో ఆర్వో వాటర్ ప్లాంటు ప్రారంభించారు. బల్లికురువ స్వచ్ఛ రథాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. శిథిలమైన కూకట్లపల్లి వెటర్నరీ ఆసుపత్రిని

రేపు స్వర్ణాభరణ అలంకరణలో దర్శనమివ్వనున్న సూర్యనారాయణస్వామి

navyamedia
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో కొనసాగుతున్న రథసప్తమి వేడుకలు. ఈరోజు అర్ధరాత్రి 12.05 గంటలకు ప్రారంభంకానున్న రథసప్తమి తొలిపూజ. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి రేపు ఉ. 7.30 వరకు

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసిన హోంమంత్రి అనిత

navyamedia
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు తేగాడ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు హోంమంత్రి అనిత. క్రీడా మైదానం

రిపబ్లిక్ వేడుకలకు సిద్ధమైన అమరావతి

navyamedia
జనవరి 26వ తేదీన మరో అపూర్వ ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి ప్రధాన వేదిక కానుంది. తొలిసారి గణంతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది.

ఏపీ హస్తకళలకు ప్రపంచస్థాయి గుర్తింపుపై మంత్రి సవిత హర్షం

navyamedia
ఏపీ హస్తకళలకు ప్రపంచస్థాయి గుర్తింపుపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేసారు. 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్సులకు లేపాక్షికి ఆర్డర్ ఇచ్చిన సింగపూర్ లోని భారత హైకమిషనర్.

గోదావరి పుష్కరాలు నిర్వహణపై అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
సచివాలయంలో శుక్రవారం గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పుష్కర ఏర్పాట్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్

తిరుమల సమాచారం

navyamedia
ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు 129వ జయంతి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో 233,234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం.

navyamedia
దావోస్ పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబు. మంత్రులు అనగాని, అనిత, కొల్లు, సవిత, పార్థసారథి – సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్,

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.