భూకంప తీవ్రతకు మయన్మార్ కకావికలం అయ్యింది. వరుసగా వచ్చిన ఆరు భూకంపాలు మయన్మార్, థాయ్లాండ్ దేశాలను భయ కంపితులు చేశాయి. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు
సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన బోర్డు సమావేశంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావుతో కలిసి శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను విడుదల
తెలుగు మహాకవి తాళ్లపాక అన్నమాచార్య 522వ వర్ధంతి వేడుకలు మార్చి 25 నుంచి 29 వరకు అన్నమయ్య జన్మస్థలం ధ్యానమందిరం, తాళ్లపాకలో, అన్నమయ్య జిల్లా అన్నమయ్య 108
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, 200 కరెన్సీ నోట్లు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. కొత్త నోట్ల డిజైన్ ఇప్పటికే మార్కెట్లో
రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకు తమ కార్యాలయాల నుంచి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు
96.9 శాతం తెలంగాణ కుటుంబాలను కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సీఈఈపీసీ) సర్వేను విజయవంతంగా పూర్తి చేసి