telugu navyamedia

వార్తలు

దావోస్‌లో ఇజ్రాయెల్ ఆర్థిక మరియు పరిశ్రమల మంత్రి శ్రీ నిర్ బర్కత్ తో సమావేశమైన: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఈరోజు దావోస్‌లో ఇజ్రాయెల్ ఆర్థిక మరియు పరిశ్రమల మంత్రి శ్రీ నిర్ బర్కత్; ట్రేడ్ కమిషనర్ శ్రీ రోయ్ ఫిషర్; మరియు స్విట్జర్లాండ్‌కు ఇజ్రాయెల్ ఆర్థిక మరియు

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదు: కల్వకుంట్ల కవిత

navyamedia
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్న మున్సిపల్ ఎన్నికల పోటీపై మాట్లాడుతూ, తమ పార్టీ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో

బ్లెజ్ ఆర్ అండ్ డీ సెంటర్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో బ్లెజ్ కో ఫౌండర్ సీఈవో దినకర్ మునగాల ఎంవోయూ

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ఫాలోఅప్ సదస్సును ప్రతి సంవత్సరం తెలంగాణలో నిర్వహించాలని ఆయన సూచించారు. దావోస్‌లో

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. రూ.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల అయింది. గతంలో ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్‌నే ఫైనల్ షెడ్యూల్‌గా ఖరారు చేస్తూ పరీక్షా విభాగం నేడు పాఠశాలలకు

నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు

navyamedia
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఉదయం హరీశ్‌రావు వెంట న్యాయవాదులను పీఎస్‌ లోపలికి పోలీసులు అనుమతించలేదు. జూబ్లీహిల్స్‌

జ్యూరిచ్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు

navyamedia
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈమేరకు మంగళవారం ఎపి సచివాలయంలో నూతన

తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రసంగించారు. దావోస్ కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులే తక్కువగా ఉన్నారు తెలుగు వాళ్లు అసలు లేరు. కానీ

‘దావోస్ మ్యాన్‌’గా సీఎంను కీర్తించిన ఈరోస్ సంస్థ ఫౌండర్ కిషోర్ లుల్లా

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో

తిరుమల సమాచారం

navyamedia
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. రూ.

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు: సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేసిన నర్రెడ్డి సునీతారెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  తదుపరి దర్యాప్తు పరిధిని