ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార,
బాలీవుడ్ స్టార్ రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఈ నెల 19న జరగనున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకోసం లండన్ వెళ్తున్నారు. ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి గోవా లో పెద్ద షాక్ ఇచ్చింది. కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి
*హైదరాబాద్లో నిండు గర్భిణి దారుణ హత్య *బావమరిది అయ్యే వెంకట రామక్రిష్ణను అంతం చేయాలని ప్లాన్ *ఆ సమయంలో ఇంట్లో రామకృష్ణ లేకపోవడంతో భార్య స్రవంతిపై దాడి
తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో కొంత