ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మళ్లీ పుంజుకుంటుంది. విభజన తర్వాత, ఓటర్లు వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, వైఎస్ షర్మిల
హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అర్ధరాత్రి 200 మంది విద్యార్థులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో విద్యార్థులు ఇక్కడికి రావడమేంటని సిబ్బంది అంతా
బీజేపీని ‘బ్రిటీష్ జనతా పార్టీ’గా అభివర్ణించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ ‘విభజించు, పాలించు’ అనే విధానాన్ని అనుసరిస్తోందని, మతం పేరుతో ప్రజలను
తెలంగాణ రాజధానిలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది , హైదరాబాద్లో శుక్రవారం 40.8 డిగ్రీల సెల్సియస్ మార్కును అధిగమించింది. హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ
నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం శోభనాచల ప్రొడక్షన్స్ వారి “పల్లెటూరి పిల్ల” సినిమా 27-4-1950 విడుదలయ్యింది. దర్శక, నిర్మాత బి. ఏ. సుబ్బారావు
ఏప్రిల్ 27న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఫూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం “సితార” విడుదలై నేటికి 40 సంవత్సరాలు అయ్యింది. ఏప్రిల్ 27, 1984
సినిమాకు ఎల్లలు, హద్దులు లేవని తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా, అలాగే ప్రపంచ సినిమాను ప్రోత్సహించడానికి, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్
ఈరోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కన్హా శాంతివనాన్ని పరిశీలించనున్నారు. సీఎస్ శాంతికుమారి స్పందిస్తూ ఆయన