ఆంధప్రదేశ్లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తియ్యని కబురు చెప్పింది. వివిధ ఉద్యోగ అవకాశాలకు నిరుద్యోగులకు వయో పరిమితి పెంచుతున్నట్టు వెల్లడించాయి. నాన్ యూనిఫాం ఉద్యోగాలకు
నేటి డిజిటల్ యుగంలో, డేటా ఇంజనీరింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. డేటాను విశ్లేషించడానికి మరియు నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను పరిశ్రమలు చురుకుగా కోరుతున్నాయి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. పలు పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్ల లో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కోసం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఏపీ సర్కార్ ఏపీలో పని చేస్తున్న తెలంగాణా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ
పోటీ పరీక్షల ప్రక్రియను సంస్కరించేందుకు ఏడుగురు సభ్యుల ప్యానెల్కు కేంద్రం నోటిఫై చేసింది ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. ప్యానెల్
TGPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో