తనకు ఎలాంటి నోటీసులు రాలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె నుంచి నోటీసులు అందాయని జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు . ఢిల్లీలో
దివంగత సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్ లతో కలిసి శుక్రవారం రాజ్
*మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు *వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన *త్వరలోనే అసెంబ్లీలో బిల్లుపెడతాం..అందరూ సిద్ధంగా ఉండాలి మూడు రాజధానులు గురించి మంత్రి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రెండో రోజు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడకు వెళుతున్నారు.మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు
*కడప స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నోత్తరాల్లో చర్చ *కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు *మూడేళ్ళు పూర్తవుతుంది..ఒక్క ఇటుక కూడా వేయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. వైఎస్సార్సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేసే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి రేపటితో 74 ఏళ్లు పూర్తి అవుతోంది. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.