అత్యంత ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడిని విగ్రహ నమూనా విడుదల అయింది. తొలిసారి ఇక్కడ మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్కు రాజధాని భూములు అమ్మే హక్కు ఎక్కడిది?
సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై
మనిషికి చదువే నిజమైన ఆస్తి అని, సమాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.. విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అయిన కిల్లి కృపారాణికి ఘోర పరాభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. సోమవా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ
బాలీవుడ్ లవ్బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఐదేళ్ళ ప్రేమలో ఉన్న వీరిద్దరు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల
టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న రామ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. కొన్నేళ్లుగా ప్రేమాయణం
సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై రేప్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి
నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. శ్రీకాకుళంలో మూడో విడద ‘అమ్మఒడి’ నిథులు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం వేదిక గా సీఎం జగన్ ఒకటి