కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మినీ మహానాడు జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా టీడీపీ నిర్మాణం జరిగింది అని రవీంద్ర అన్నారు. తెలుగు వారి సత్తాను
టీడీపీ మహానాడులో పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. యుద్ధం చేయాల్సివచ్చినప్పుడు అరచెయ్యే ఆయుధం అవుతుంది, సమయం మించిపోలేదు ఇంకా సమయం ఉంది. ధర్మవరం నాకు ఓపిక
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని
ఢిల్లీ పర్యటనలో అరకు కాఫీపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కేంద్ర మంత్రులకు, ముఖ్యులకు జ్ఞాపికలు, శాలువాలతో పాటు అరకు కాఫీ బాక్సులను చంద్రబాబు అందచేశారు. వాటిని
నర్సాపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఇరిగేషన్ అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది రబీ సీజన్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో 9.50
తిరుమలలో గురువారం నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైంది అని అదనపు ఈఓ అన్నారు. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో
బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం భవిష్యత్తు లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాశారంటూ ప్రచారంలో
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ దక్షతను, భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలను కొనియాడారు. ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ విజయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి గతంలో కన్వీనర్గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో