తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బాబాయ్
తమ కూటమి భాగస్వామ్య పక్షాల సహకారం తీసుకుని విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం గాజువాకలో జరిగిన
విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను జర్నలిస్ట్ , రచయిత భగీరథ ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసి ‘నాగలాదేవి ‘ పేరుతో పుస్తకంగా వెలువరించారని, అతని