తమ కూటమి భాగస్వామ్య పక్షాల సహకారం తీసుకుని విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం గాజువాకలో జరిగిన
అనంతపురం: హిందూపురం లోక్సభ నియోజకవర్గం డిమాండ్ను విరమించుకునేలా తమ కూటమి భాగస్వామి భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో తెలుగుదేశం విజయం సాధించింది. హిందూపూర్ పార్లమెంట్ స్థానం నుంచి