ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు
పల్నాడు జిల్లా గుండ్లపాడులో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన దాఖలు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు తుది దశకు చేరుకుంది. అక్రమ సరోగసీ మరియు మనీలాండరింగ్ ఆరోపణలపై సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత్రి
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య విద్యార్థిని దీపిక మృతిపై పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. తెల్లవారుజామున అనుమానస్పద రీతిలో పీజీ ఫైనలియర్ వైద్య విద్యార్థిని దీపిక మృతి. మృతికి కారణాలపై
పాఠశాల విద్యా శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నాడు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుండి రూ.10,000 లంచం డిమాండ్ చేసి,
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి దర్యాప్తు పరిధిని