అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు.
సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. సినిమా పరిశ్రమను
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే
హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని క్యాపిటాల్యాండ్ ఐటీపీహెచ్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ మరియు వర్చువల్ ప్రొడక్షన్ హబ్ను ప్రారంభించిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
ప్రజాస్వామ్యంపై దాడి: స్పీకర్ నిర్ణయాన్ని కేటీఆర్ “ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి” గా అభివర్ణించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీకి మద్దతు తెలుపుతున్న నేతలకు
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతం
“హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకుందాం. చెరువులను పునరుద్ధరించుకుందాం. నాలాల ఆక్రమణలను తొలగించుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకుందాం. అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందాం..”
ఖమ్మంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షను నేడు (మార్చి 10, 2026) పోలీసులు భగ్నం