ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సాయంతో వైద్యసేవలు: మంత్రి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏఐ సేవలతో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

