అల్లం అనేది మన వంటగదిలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిని ఆహార రుచిని పెంచడానికి అనేక వంటలలో ఉపయోగిస్తారు. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే టీ కానీ, కాఫీ కాని తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అలా తాగడంవల్లే చాలామంది ఆనందపడుతుంటారు. తలనొప్పి వచ్చినప్పుడు, బద్ధకంగా అనిపించినప్పుడు,
ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. సైకిల్ తొక్కే ప్రతి ఒక్కరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ
ఆధునిక జీవనశైలిలో తీసుకునే ఆహారం కూడా ఒక ఫ్యాషనైపోయింది. డైట్ చేయాలి.. సన్నబడాలనే ఉద్దేశంతో కొందరైతే అసలు దేవుడి ప్రసాదం తిన్నట్లుగా తింటుంటారు. మరికొందరు బ్రెడ్ తీసుకోవడాన్ని
రాత్రివేళ చాలామంది ఆలస్యంగా నిద్రిస్తుంటారు. దీంతో అధిక శాతం మంది టిఫిన్ మానేస్తారు. అయితే ఇలా టిఫిన్ మానేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం
సిగరెట్లు, బీడీలు, చుట్టల రూపంలో పొగతాగడం.. ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారింది. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హెచ్చరస్తున్నా..
చాలామంది రోజంతా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది.
పిల్లల పెరుగుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న దశలో, పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం మరియు జీవనశైలి పిల్లలు ఆరోగ్యం మరియు ఫిట్నెస్ దిశలో సరిగ్గా సహాయపడతాయి.
సివిక్ చీఫ్ మంగళవారం మొఘలరాజపురంలో నీటి సరఫరాను పరిశీలించారు మరియు దాని “కలుషితం” అవకాశాలను తోసిపుచ్చారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (VMC) సివిక్ పైపులైన్ల ద్వారా సరఫరా
సమ్మర్ సీజన్లో వేడి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరం ఎక్కువగా అలిసిపోతుంది. వేడి వాతావరణంలో ఎక్కువగా డ్రింక్స్ తీసుకుంటాం. దీని వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా