telugu navyamedia

విద్యా వార్తలు

అర్థరాత్రి, 200 మంది విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని సందర్శించారు.

navyamedia
హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అర్ధరాత్రి 200 మంది విద్యార్థులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ స‌మ‌యంలో విద్యార్థులు ఇక్క‌డికి రావ‌డ‌మేంటని సిబ్బంది అంతా

JEE మెయిన్ 2024 ఫలితాలు: తెలంగాణ టాప్ ర్యాంక్‌లతో ముందంజలో ఉంది.

navyamedia
బుధవారం అర్థరాత్రి ప్రకటించిన ఐఐటీ-జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఖచ్చితమైన NTA స్కోర్‌ను సాధించిన మొత్తం 56

ఈ రోజు విడుదల అయినా తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 470 కి 468 మార్కులు!

navyamedia
ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి. మరోసారి, ఫలితాలలో అమ్మాయిలు విజయ భేరిమోగించారు. స్టేట్‌ టాపర్‌గా కూడా

ఏప్రిల్ 25న జేఈఈ తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

navyamedia
జేఈఈ మెయిన్-2 ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ధారించింది. జేఈఈ మెయిన్-2కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ ఇప్పటికే

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.

navyamedia
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. విద్యాశాఖ

తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30న విడుదల చేయనున్నారు.

navyamedia
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ

బాలికల విజయాధారం: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలులో సత్తాచాటిన బాలికలు.

navyamedia
ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విజయవాడలోని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ విడుదల చేశారు.

కొద్దిసేపటి క్రితం SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

navyamedia
2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన “ఆకుల వెంటక నాగ సాయి మనస్వి”

AP SSC Results: ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ విడుదల..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.

తెలంగాణ పాఠశాలలు ప్రకటించిన వేసవి సెలవలు, ఎప్పటి నుంచంటే?

navyamedia
హైదరాబాద్: ఏప్రిల్ 24 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ పిల్లలు తమ వేసవి సెలవులను ఆనందించడానికి ఇది శుభవార్త. జూన్

మీ పిల్లల్ని హైదరాబాద్ లో, పెద్ద స్కూల్ లో చదివిస్తున్నారా? మిమ్మల్ని అమ్మేసారు !.. చెక్ చేసుకోండి

navyamedia
అయితే ఒక సారి చెక్ చేసుకోండి. మీకు తెలియకుండా.. మిమ్మల్ని అమ్మేసి ఉండే అవకాశం ఎక్కువ. అదేంటి ? మాకు తెలియకుండా మమ్మల్ని అమ్మేయడం ఏంటి? అనుకొంటున్నారా

ఇప్పుడు, పని చేస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి BE డిగ్రీని పొందండి

navyamedia
OUCE 2023-24 నుండి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో AI & ML మరియు సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను విడుదల చేస్తోంది.