హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అర్ధరాత్రి 200 మంది విద్యార్థులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో విద్యార్థులు ఇక్కడికి రావడమేంటని సిబ్బంది అంతా
బుధవారం అర్థరాత్రి ప్రకటించిన ఐఐటీ-జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఖచ్చితమైన NTA స్కోర్ను సాధించిన మొత్తం 56
ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి. మరోసారి, ఫలితాలలో అమ్మాయిలు విజయ భేరిమోగించారు. స్టేట్ టాపర్గా కూడా
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. విద్యాశాఖ
ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విజయవాడలోని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.
హైదరాబాద్: ఏప్రిల్ 24 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ పిల్లలు తమ వేసవి సెలవులను ఆనందించడానికి ఇది శుభవార్త. జూన్