telugu navyamedia

విద్యా వార్తలు

మే 22వ తేదీ నుండి తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

navyamedia
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది హాజరుకానున్నారు. వారిలో

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ఫలితాలను విడుదల చేసిన శ్రీ రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ ఎంట్రెన్స్ లో

లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించిన మంత్రి నారా లోకేష్

navyamedia
తమ అద్భుత ప్రతిభతో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా

మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

navyamedia
జూన్ 6వతేదీ నుంచి మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదిక విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన నిరుపేద విద్యార్థినికి అండగా నిలిచిన పల్నాడు జిల్లా కలెక్టర్

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల్లో అద్వితీయ ప్రతిభ చాటిన ఓ నిరుపేద విద్యార్థినికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అండగా నిలిచారు. ప్రభుత్వం తరఫున

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్

navyamedia
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి. ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి

navyamedia
పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల: నారా లోకేశ్

navyamedia
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం నాడు (ఏప్రిల్ 12న) విడుదల చేస్తున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఉయదం 11 గంటలకు ఫలితాలను

తెలంగాణ విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు: వెంకయ్యనాయుడు

navyamedia
తెలంగాణ ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారం కలిగిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల

ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు: చంద్రబాబు

navyamedia
మద్రాసు ఐఐటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే ,  ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో

విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర: నారా లోకేశ్ ప్రశంసలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, బదిలీలకు