*మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు *వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన *త్వరలోనే అసెంబ్లీలో బిల్లుపెడతాం..అందరూ సిద్ధంగా ఉండాలి మూడు రాజధానులు గురించి మంత్రి
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2
*మరి కాసేపట్లో ఏపీ కాబినేట్ భేటి *అసెంబ్లీ సమావేశాలు, సీపీఎస్ రద్దు సహా పలు అంశాలపై చర్చ.. మరి కాసేపట్లోఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు.ఓ సాహసి ప్రయాణం అనే పుస్తకాన్ని హైదరాబాద్ లో
*టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. *పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్.. *గురుకుల పాఠశాలను పెట్టింది ఎన్టీఆరే.. పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని
*శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్ వద్ధ హై టెన్షన్ *పలాస వెళ్తున్న లోకేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు *రణస్థలం పీఎస్కు తరలింపు.. *పోలీసులతో లోకేష్ వాగ్వాదం శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో జూలై 8,9 తేదీల్లో
ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు