ప్రారంభమైన అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల మహా పాదయాత్ర ..navyamediaSeptember 12, 2022 by navyamediaSeptember 12, 20220208 రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2 Read more