telugu navyamedia

ys jagan mohan reddy

మంచి భోదనతో సమాజాన్ని మార్చే శక్తి గురువులకు మాత్రమే ఉంది..

navyamedia
*ఉచితంగా నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డ‌మే మా విధానం *టీచ‌ర్ల‌కు ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదు.. *ఉద్యోగుల పెన్ష‌న్ విష‌యంలో చిత్త‌శుద్దితో ప‌ని చేస్తున్నాం.. తల్లిదండ్రులు జన్మనిస్తే

టిడిపికి బిగ్ షాక్… జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరిన గంజి చిరంజీవి

navyamedia
*వైసీపీ కండువా క‌ప్పుకున్న మంగ‌ళ‌గిరి టీడీపీలో కీల‌క నేత గంజి చీరంజీవి *సీఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరిన గంజి చిరంజీవి * బీసీల్నీ టీడీపీ ఎద‌గ‌నీయ‌డం

చీమకుర్తి సభలో బూచేపల్లి వెంకాయమ్మపాట ..ఆపమన్న జగన్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్న కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన

గ్రానైట్‌ పరిశ్రమకు కొత్త స్లాబ్‌ సిస్టమ్‌ : వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించే ఎన్నికలకు వెళతాం

navyamedia
*ప్ర‌కాశం జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ *చీమ‌కుర్తి మెయిన్ రోడ్‌లో వైఎస్సార్ విగ్ర‌హంతో పాటు .. *మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కర‌ణ‌ *మహనీయులకు మరణం

వ‌చ్చేఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవు..గుండు సున్నాతో స‌మానం

navyamedia
*ప‌వ‌న్‌ ,చంద్ర‌బాబుపై కొడాలి నాని ఫైర్‌ *ఎన్టీఆర్‌, చిరంజీవి పేర్లు వాడ‌కుండా ఎన్నిక‌ల‌కు వెళితే గుండు సున్నాతో స‌మానం *చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిసి ముద్ర‌గ‌డ పాదాలు క‌డిగిన

ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

navyamedia
ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు

పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె..

navyamedia
*పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె.. *జాతీయ జెండా మన స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక *స్వాతంత్ర‌ పోరాటంలో వాదనలు వేరైనా గమ్యం

సీఎం జ‌గ‌న్ కు రాఖీ క‌ట్టి మ‌హిళా నేత‌లు..

navyamedia
*తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు *జ‌గ‌న్ కు రాఖీ క‌ట్టి మ‌హిళా నేత‌లు.. తాడేపల్లి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘ‌నంగా జరిగాయి.

పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు : సీఎం జగన్‌ నివాళులు

navyamedia
జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా

వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం..అంత కాబట్టే ..కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం..

navyamedia
*కేంద్రం ఆశించిన స్థాయికి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే.. *వేయ్య‌కోట్లో ..రెండు వేలు కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం..200కోట్లు వ్య‌వ‌హారం *సెప్టెంబర్‌లోగా పోలవరం పరిహారం అందుతుంది పోలవరం విషయంలో కేంద్రంతో

వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ రెండోరోజు పర్యటన..

navyamedia
వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన

ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌నే వారం త‌ర్వాత వ‌చ్చా..సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తాం

navyamedia
*అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వరద బాధితులందరికీ అండగా ఉంటాం  *ప్రజలకు మంచి చేయాలంటే అందుకోసం డ్రామాలు ఆడక్కర్లేదు * ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌నే వారం త‌ర్వాత వ‌చ్చా.. వరద