తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా జరపాలని
*కేరళ తీరంలోఇవాళ నవ శకం ప్రారంభమైంది.. *కొచ్చిన్ లో బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. *విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు,
*పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం *తరుణ్ ఛుగ్ స్థానంలో బాధ్యతలు *తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ కూడా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం బీజేపీని
*రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది *సికార్ జిల్లా గుడిలో తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. రాజస్థాన్ విషాదం చోటుచేసుకుంది. సికార్లోని ఖాటూ శ్యామ్జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల అభ్యర్ధి జగదీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది..ఏపీ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పార్లమెంట్కు తెలియజేశారు. లోక్సభలో వైసీపీ ఎంపీ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు గౌరవార్థంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈనెల 24వ తేదీతో (ఆదివారం) పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై
జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై పోరాటానికి టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. మంత్రి కేటీఆర్