telugu navyamedia

krishna district

పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు : సీఎం జగన్‌ నివాళులు

navyamedia
జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా

15 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం.. కిడ్నాప్ చేసి.

navyamedia
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ లో సంచలనం సృష్టించిన మహిళ, 15 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 19న 15

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల‌కు పేర్నినాని ఓదార్పు

navyamedia
కృష్ణా జిల్లాకు చెందిన‌ మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శనివారం వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కాకినాడ సమీపంలో బోటు మోటారు పాడైందని, అంతర్వేది

నూజివీడులో భారీ అగ్నిప్రమాదం..

navyamedia
విజ‌య‌వాడ : కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. విన్టేజ్ స్పిన్నర్స్ ప్రయివేట్

సాంబార్‌లో ప‌డి రెండేళ్ల చిన్నారి మృతి..

navyamedia
కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సాంబార్ గిన్నెలో ప‌డి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.ఈ ఘ‌ట‌న విస‌న్న‌పేట ద‌ళిత వాడ‌లో చోటుచేసుకుంది. ఇంట్లో త‌ల్లిదండ్రులు వేరే ప‌నిలో ఉన్నప్పుడు

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న చిరంజీవి దంప‌తులు

navyamedia
కృష్ణా జిల్లా డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన గోదా దేవి కళ్యానం లో మెగ‌స్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ దంపతులు

వీరపనేనిగూడెంలో నీతి అయోగ్ బృందం..

navyamedia
కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో నీతి అయోగ్ టీమ్ ప్రకృతి వ్యవసాయం, మహిళా సంఘాల కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. నీతి అయోగ్ టీమ్ తొలుత

కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

navyamedia
కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదంచోటుచేసుకుది. బాపులపాడు మండలం రేమల్లే మోహన్ స్పిన్ టెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో పత్తిబేళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంతో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు

కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధ తల్లి ఆత్మహత్యాయత్నం…

Vasishta Reddy
కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. కన్న కొడుకు సరిగ్గా చూడకపోవడంతో మనస్తాపానికి గురైన తల్లి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.

పవన్‌ పర్యటన : రైతుల కన్నీళ్లు దేశానికి మంచిది కాదు…

Vasishta Reddy
కృష్ణా పామర్రు నియోజకవర్గంలో ఇవాళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్‌కు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా