టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వేంకటేశ్వరుని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.
కృష్ణా పామర్రు నియోజకవర్గంలో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్కు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా