కృష్ణా పామర్రు నియోజకవర్గంలో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్కు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా
నివర్ తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువగానే చూపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్.. ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయం
ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన అల్లకల్లోలం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈరోజు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. నివర్ తుఫాన్ ప్రభావాన్ని,
ఆంధ్రప్రదేశ్ లో నివారు తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు