ఏపీని తుఫాన్ ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పంట నష్టాన్ని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు
నివర్ తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువగానే చూపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్.. ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయం
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని ఉన్నారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం,