ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై
కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం
ప్రజలగొంతును విన్పిస్తారని, ప్రజల సమస్యను పరిష్కరిస్తారని ప్రతినిధులుగా చట్టసభలకు పంపితే… డ్రామాలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యంసేకరణలో
కేంద్రప్రభుత్వం తో నేడు తాడో పేడో తేల్చుకోవడాని సీఎం కేసీఆర్ ఈవేళ ఢిల్లీ వెళ్లనున్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని
ఈటల రాజేందర్ ఢిల్లీ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈటల బీజేపీలో చేరిపోయాడు అని అందరూ నిర్ధారించుకున్నారు. అయితే ఈటల బీజేపీలో చేరికపై కేంద్రమంత్రి
తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని కారణాల వలన రాలేకపోతున్నారు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో