telugu navyamedia

PM Narendra Modi

ప్ర‌పంచం ఒక గొప్ప వ్య‌క్తిని కోల్పోయింది..ఆమె చూపించిన ఆప్యాయత ఎప్పటికి మరిచిపోలేను

navyamedia
బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-2 (96 )అనారోగ్యంతో స్కాట్లాంట్ లో కన్నుమూశారు. ఆమె గ‌త కొన్నిరోజులుగా పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా

కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

navyamedia
*కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా *రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగియడంతో రాజీనామా *ఉపరాష్ట్రపతి రేసులో నఖ్వీ పేరు.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్

దేశానికి ప్ర‌ధాని కాదు సేల్స్‌మెన్‌..- మోదీపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

navyamedia
*కేసీఆర్ కేంద్రంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. *దేశానికి  ప్ర‌ధాని కాదు సేల్స్ మెన్‌.. *మ‌హారాష్ర్ట‌లో థాక్రే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన‌ట్టుగా..తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామంటున్నారు.. *జాతిపితాను కూడా అవ‌మానిస్తున్నారు..

‘మేం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం కానీ.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు

navyamedia
హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ బీజేపీ ఏర్పాటు చేసిన బోర్డుతో మొదలైన వివాదం..

నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ : హై సెక్యూరిటీ ..

navyamedia
*నేడు, రేపు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. *పాల్గొన‌నున్న మోదీ స‌హా కేంద్ర జాతీయ మంత్రులు తో పాటు *మోదీ రెండు రోజులు ప‌ర్య‌ట‌న కట్టుదిట్టమైన భద్రత..

జూలై 2,3 తేదీలో హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌..ప‌టిష్ట‌ భద్రత

navyamedia
*బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్ర‌ధాని హాజ‌రు *జులై 2న హైద‌రాబాద్‌కు రానున్న ప్ర‌ధాని మోదీ *రేపు ఎల్లుండి హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌ *న‌గ‌ర వ్యాప్తంగా 5వేల

కోరోనా వ‌ల్ల త‌ల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్ల‌ల‌కు కేంద్రం సాయం..

navyamedia
*క‌రోనా త‌ల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఆర్థిక‌సాయం *పిల్ల‌ల పేరిట 10ల‌క్ష‌లు చెప్పున జ‌మా.. కొవిడ్​ కారణంగా తల్లిందడ్రుల‌ను సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ముందుకొచ్చింది.

అన్ని సమస్యలకు మూలం ప్ర‌ధాని మోదీకి విజన్ కొరతే మూలం..

navyamedia
*బీజేపీపై మ‌రోసారి విరుచుకుప‌డ్డ మంత్రి కేటీఆర్‌.. *కేంద్రంపై ట్విట్ట‌ర్ లో మోదీపై విమ‌ర్శ‌నాస్ర్తాలు తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ట్విట్ట‌ర్ వార్ కొన‌సాగుతూనే ఉంది. నిత్యం సోషల్

తెలంగాణ ప్ర‌భుత్వం మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు..

navyamedia
*సీఎం మోదీతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై భేటి *తెలంగాణ‌లో ఏం జ‌ర‌గుతుందో అంద‌రికీ తెలుసు.. *ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. *ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి గ‌వ‌ర్న‌ర్ ఫ్రొటోకాల్

తెలంగాణ‌లో నేను అధికారం చ‌లాయించ‌డం లేదు..గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

navyamedia
*సీఎం మోదీతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై భేటి *తెలంగాణ‌లో నేను అధికారం చ‌లాయించ‌డం లేదు..నేను ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌ర్‌ని *తెలంగాణ‌లో ఏం జ‌ర‌గుతుందో అంద‌రికీ తెలుసు.. ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా

కాసేప‌ట్లో ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..

navyamedia
*ఈ రోజు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌ *సాయంత్రం 4.45నిముషాల‌కు  పిఎం మోదితో సీఎం జ‌గ‌న్‌ భేటి కానున్నారు.. *రెండురోజుల‌పాటు ఢిల్లీలోనే సీఎం జ‌గ‌న్ మ‌కాం.. *రేపు ఆర్ధిక‌మంత్రి

చిత్తూరు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

navyamedia
ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు