telugu navyamedia

AP CM YS Jagan

ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి -ముఖ్యమంత్రి జగన్ భావోద్వేగ ట్వీట్

navyamedia
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా

కాసేప‌ట్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటి..

navyamedia
*నేడు ప్రధానితో సీఎం జగన్‌ భేటీ *రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతోనూ సమావేశం *రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్

భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభలో ప్రధాని

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా.. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్‌లో విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్ర

ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరు..

navyamedia
మనిషికి చదువే నిజమైన ఆస్తి అని, స‌మాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు

వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు చేసింది – చంద్రబాబు

navyamedia
*వైసీపీ మూడేళ్ల పాల‌న‌పై చంద్ర‌బాబు ఛార్జ్‌షీట్‌ *రాష్ర్టంలో శాంతిభద్ర‌త‌లు లేవు.. *వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు చేశారు. *ప్ర‌శ్నిస్తే అరెస్ట్ లు చేసి భ‌యబ్రాంతుల‌కు గురిచేస్తున్నారు.. *నాపై

హోం మంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

navyamedia
 హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు అమిత్ షాతో సమావేశం కొనసాగింది. చర్చలో పోలవరం

రేపు ఢిల్లీ వెళ్ళ‌నున్న సీఎం జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీతో భేటి

navyamedia
*రేపు ఢిల్లీ వెళ్ళ‌నున్న సీఎం జ‌గ‌న్‌ *రేపు సాయంత్రం 4 .30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీతో సీఎం జ‌గ‌న్ భేటి *రాష్ర్టానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న

విదేశీ గడ్డ మీద అరుదైన కలయిక :నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో గొప్ప సమావేశం జరిగింది..

navyamedia
దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల వేదిక‌గా అరుదైన ఘటన చోటుచేసుకుంది. దావోస్ లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దావోస్‌లో

4 రాజ్య‌స‌భ స్థానాల భ‌ర్తీకి వైసీపీ క‌స‌ర‌త్తు..విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం

navyamedia
*జూన్ 10న రాజ్య‌స‌భ ఖాళీల‌కు ఎన్నిక‌లు.. *ఏపీ నుంచి 4 రాజ్య‌స‌భ స్థానాల భ‌ర్తీకి వైసీపీ క‌స‌ర‌త్తు.. *ప‌రిశీల‌న‌లో విజ‌య‌సాయిరెడ్డి, ఆర్‌.కృష్ణ‌య్య, నిరంజన్ రెడ్డి,బీద మ‌స్తాన్‌రావు పేర్లు

కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డికి ద‌క్క‌ని మంత్రివ‌ర్గంలో చోటు.. క‌న్నీటి ప‌ర్యంతం

navyamedia
*మంత్రి ప‌ద‌వి ఆశించ‌డం త‌ప్పా..? *కేబినేట్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో క‌న్నీటి ప‌ర్యంత‌మైన కోటంరెడ్డి *పార్టీకోసం ప‌నిచేశాం..మాకు బాధ ఉంది.. *అసంతృప్తి అయినా జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తా.. ఇ*క

ఏపీలో మరో కొత్త జిల్లా..మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు జ‌గ‌న్ ప్రభుత్వం ప్లాన్..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.

navyamedia
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2)ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి