దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా
*నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ *రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతోనూ సమావేశం *రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా.. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లో విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్ర
మనిషికి చదువే నిజమైన ఆస్తి అని, సమాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.. విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల వేదికగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దావోస్లో
*మంత్రి పదవి ఆశించడం తప్పా..? *కేబినేట్లో చోటు దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమైన కోటంరెడ్డి *పార్టీకోసం పనిచేశాం..మాకు బాధ ఉంది.. *అసంతృప్తి అయినా జగన్ కోసం పనిచేస్తా.. ఇ*క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2)ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి