telugu navyamedia

AIIMS

కేసీఆర్‌కు అనారోగ్యం ..కాసేపట్లో బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి..

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం

దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్‌..

navyamedia
ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ శుక్రవారం ఆసుపత్రిలో చేరారు . తీవ్ర జ్వరంతో ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించ‌డంతో ఆయ‌న‌ను ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ

తలిదండ్రులకు ఊరట కల్పించిన ఢిల్లీ ఎయిమ్స్…

Vasishta Reddy
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న… కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం…

Vasishta Reddy
నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం జరిగింది. ఎయిమ్స్‌లోని తొమ్మిద‌వ‌ అంత‌స్తులో హ‌ఠాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.  వెంట‌నే అధికారులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.  22 ఫైర్

రఘురామకు గాయాలు… కట్లు కట్టిన వైద్యులు

Vasishta Reddy
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ డైరక్టర్..

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్.గులేరియా గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని… “భారత్

నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం…

Vasishta Reddy
ప్రస్తుతం భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న ఆర్మీ హాస్పిటల్‌ వైద్యులు.. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్‌కు సిఫారసు చేసినట్లు

పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణం…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ ఏలూరు వింత వ్యాధి పై నివేదిక సమర్పించారు. పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణం అని తెలుస్తుంది. ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ