తెలంగాణ సీఎం కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడకు వెళుతున్నారు.మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు
*తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు *కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం నిర్ణయం *తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం *నిర్మాణ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్లో బీజేపీ బహిరంగ
*ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ స్పందన *అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన
*దేశ సంపదను వారి సొంత ఆస్తిలా కేంద్ర అమ్ముతుంది.. *భరతమాత గుండెకు గాయమవుతోంది.. *హిట్లర్ లాంటి వారే కాలగర్భంలో కలిసిపోయారు *తెలంగాణలో మూడు తోకలు లేవు.. *మమ్మల్ని
*దేశంలో ప్రధాని మోదీ ఫాసిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు *కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది.. *ఆనాడు తాను సీఎంగా ఎన్నుకోబడ్డాను.. *అధికారికంగా బంద్కు ఎలా పిలుపునిస్తారని విమర్శించారు
కేంద్రంలో బీజేపీ అమలు చేసిన అన్ని చట్టాలకు, పథకాలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ అంటూ డ్రామా చేస్తోందని మాజీఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు . కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు.