telugu navyamedia

BJP

రాహుల్ భారత్ జోడో యాత్ర : కాంగ్రెస్‌కు పెద్ద షాక్

navyamedia
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి గోవా లో పెద్ద షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి

స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు : అసెంబ్లీ నుంచి ఈటల సస్పెండ్..

navyamedia
అసెంబ్లీ నుంచి ఈటల స‌స్పెన్ష‌న్‌ స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు సస్సెన్ష‌న్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ సెషన్‌లో కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.8వ సెషన్ మూడవ

ఇదిగో బిల్లు.. మీటర్లు పెట్టాలని ఉంటే రాజీనామా చేస్తా..లేకుంటే కేసీఆర్‌ చేస్తారా..?

navyamedia
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ స‌వాల్ విసిరారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో బీజేపీ బహిరంగ

రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌పై కొత్త‌ వివాదం

navyamedia
*రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌పై కొత్త‌ వివాదం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడుతాం 145 రోజుల్లోచ‌ర‌మ‌గీతం పాడుతామ‌న్న‌పోస్ట‌ర్ విడుద‌ల‌ కాంగ్రెస్ విడుద‌ల చేసిన

రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం..వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా తనదైన ముద్ర..

navyamedia
తెలుగు సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన  రెబల్ స్టార్ కృష్ణం రాజు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు..వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా సేవ‌లందించారు

ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ మాట‌ల‌కు ప్ర‌జ‌లు న‌వ్వుతున్నారు…

navyamedia
తెలంగాణను సీఎం కేసీఆర్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుప్పల్ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కల నెర‌వేర‌దు ..

navyamedia
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు . కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు.

మోడీ రాక్షస పాలన అంతానికి.. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిందే..

navyamedia
దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో

బీజేపీతో యుద్దానికి సై : త్వ‌ర‌లో హైద‌రాబాద్ వేదిక‌గా కేసీఆర్ కొత్త పార్టీ..

navyamedia
*జాతీయ రాజ‌కీయాల్లో సీఎం కేసీఆర్‌ *త్వ‌ర‌లో హైద‌రాబాద్ వేదిక‌గా కేసీఆర్ కొత్త పార్టీ.. *ఈ నెల 11న మాజీ సీఎం కుమార‌స్వామి.. *తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ

గవర్నర్ తన పరిధి దాటి ప్ర‌వ‌రిస్తున్నారు – మంత్రి సత్యవతి రాథోడ్

navyamedia
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం

 స్పీకర్‌ సభకు అధిపతి..హుందాగా వ్య‌వ‌హ‌రించాలి..

navyamedia
తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్ ఎస్‌ నేతలే స్పీక‌ర్‌ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ

తిరుమలలో మంత్రుల అన్యమత ప్రార్థనలు..

navyamedia
తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ