భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి గోవా లో పెద్ద షాక్ ఇచ్చింది. కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి
అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సస్సెన్షన్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సెషన్లో కూడా సస్పెన్షన్కు గురయ్యారు.8వ సెషన్ మూడవ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్లో బీజేపీ బహిరంగ
*రాహుల్ భారత్ జోడో యాత్రపై కొత్త వివాదం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడుతాం 145 రోజుల్లోచరమగీతం పాడుతామన్నపోస్టర్ విడుదల కాంగ్రెస్ విడుదల చేసిన
తెలుగు సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు..వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు . కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు.
దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో
*జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ *త్వరలో హైదరాబాద్ వేదికగా కేసీఆర్ కొత్త పార్టీ.. *ఈ నెల 11న మాజీ సీఎం కుమారస్వామి.. *తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ
తాను ఏనాడూ స్పీకర్ను అవమానించేలా మాట్లాడలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ ఎస్ నేతలే స్పీకర్ గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ
తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ