నాగర్కర్నూల్లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధరణి పోర్టల్కు రెండు రోజుల వ్యవధిలో రెండవసారి మద్దతు ఇచ్చారు. అధికార పార్టీ
ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు లు సంబంధిత అధికారులతో బిఆర్ కెఆర్ భవన్
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్లపై చర్చించేందుకు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు మహముద్
‘ధరణి’ వెబ్సైట్ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.. ఇతర రిజిస్ట్రేషన్లు కూడా త్వరలోనే ధరణి
ధరణిలో ఆస్తుల నమోదుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ధరణిలో ఆస్తుల రిజిస్టేషన్లను నిలిపేయాలని పిటిషన్ వేయగా..గత విచారణలో ధరణిలో ఆస్తులపై నమోదు తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని
మేడ్చల్ మల్కాజ్గిరి : రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు