టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్
ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ
జూనియర్ ఎన్టీఆర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అమిత్ షా స్వయంగా వచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ ను
*బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి *అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నరాజగోపాల్రెడ్డి *బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా మునుగోడు మాజీ ఎమ్మెల్యే,
*పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం *తరుణ్ ఛుగ్ స్థానంలో బాధ్యతలు *తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ కూడా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం బీజేపీని
*నేను బీజేపీలోకి వెళ్తే చెప్పే వెళ్తా.. * తెలంగాణలో వరదలపై చర్చించా.. నన్ను అడగకుండా చెరుకు సుధాకర్ను పార్టీలో చేర్చుకున్నారు. పాత కాంగ్రెస్ నేతలను వెళ్ల గొడుతున్నాడు..టీడీపీ
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆదివారం
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. గోదావరి ముంపు గ్రామమైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ‘‘భాగ్యనగర డిక్లరేషన్ ’’ పేరుతో ఈ