telugu navyamedia

AP news

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత‌ దంపతులకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

navyamedia
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం ఈ

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు – అసెంబ్లీ సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

navyamedia
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రెండో రోజు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు

కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్య‌మాలా?

navyamedia
కట్టని రాజధాని కోసం 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమం.. అమ‌రావ‌తిపై నాకు ఎలాంటి వ్యతిరేక‌త లేదు.. అమ‌రావ‌తిలో రాజ‌ధాని తీసేయాల‌ని నేను అన‌లేదు.. విశాఖ‌, క‌ర్నూల్‌లో కూడా

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

navyamedia
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ ..కీలక నిర్ణయాలు ఇవే ..

navyamedia
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 45-60

మంత్రులకు జగన్‌ క్లాస్..మారకుంటే పీకిపారేస్తా..

navyamedia
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్‌ విడిగా సమావేశమయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం

తెలంగాణకు కేంద్రం షాక్ : నెల రోజుల్లో ఏపీకు చెల్లించాల్సిన‌ విద్యుత్‌ బకాయిలు చెల్లించాలి

navyamedia
తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని… కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. తెలంగాణ చెల్లించాల్సిన

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలి…టీడీపీని స్వాధీనం చేసుకోవాలి

navyamedia
జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  అమిత్ షా స్వయంగా వచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ ను

మేం వచ్చాకే అదానీ, అంబానీల అడుగులు ఏపీలో పడ్డాయి ..పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం

navyamedia
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్‌..

navyamedia
*విజ‌య‌వాడ‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించిన సీఎం జ‌గ‌న్‌ *76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజ‌య‌వాడ‌ఇందిరాగాంధీ మున్సిపల్

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఒరిజినకల్ కాదన్న అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ

navyamedia
*గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినకల్ కాదు  *ఇది ఒరిజిన‌ల్ అని నిర్థారించ‌లేక‌పోతున్నాం.. *టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వాడ్ చేశారు.. *ఒరిజిన‌ల్ వీడియో ఉంటేనే ఫొరెనిక్స్ ల్యాబ్‌కు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీని ఓ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.