telugu navyamedia

YS Jagan

అమ‌రావ‌తిలో పెద్ద స్కామ్‌కు చంద్ర‌బాబు పునాది వేశారు-అది రియ‌ల్‌ఎస్టెట్ యాత్ర‌..

navyamedia
*అమ‌రావ‌తిలో పెద్ద స్కామ్‌కు చంద్ర‌బాబు పునాది వేశారు.. *అది ప్ర‌జ‌ల పాద‌యాత్ర కాదు.. రియ‌ల్‌ఎస్టెట్ యాత్ర‌.. *ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టే యాత్ర‌.. *అసెంబ్లీకి వ‌చ్చేది లేద‌ని

చంద్రబాబును తిట్టేది టీడీపీ నేతలే ..మీ చీకటి బతుకులు మాకు తెలుసు..

navyamedia
వైసీపీ నాయకుల కంటే టీడీపీ నేతలే చంద్రబాబును ఎక్కువ తిడతారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడని పొగుడుతారని, రాత్రి అయ్యేసరికి తిడతారని

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు పెడతాం..దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు

navyamedia
మూడు రాజధానులు ఏర్పాటు వైసీపీ ప్రభుత్వం లక్ష్యం.. పాదయాత్ర పేరుతో విశాఖలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు వెళ్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు అమరావతిని మహానగరాలతో

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం- ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

navyamedia
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు.. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ. ..స్వంత ప్రయోజనాల కోసం

సీపీఎస్‌పై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

navyamedia
సీపీఎస్‌పై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. అనంత‌రం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జీపీఎస్ పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని,

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ ..కీలక నిర్ణయాలు ఇవే ..

navyamedia
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 45-60

మంత్రులకు జగన్‌ క్లాస్..మారకుంటే పీకిపారేస్తా..

navyamedia
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్‌ విడిగా సమావేశమయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం

తిరుమలలో మంత్రుల అన్యమత ప్రార్థనలు..

navyamedia
తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ

ప్రతిపక్షాలు ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నాయి..

navyamedia
టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు.నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం

రేపు నెల్లూరు జిల్లాకు జగన్.. బ్యారేజ్ లు జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం…

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు

మీ తీరు మారకుంటే నేనే రోడ్డెక్కుతా..ఏపీ పోలీసులకు పవన్ అల్టీమేటం

navyamedia
విజయవాడలో జనసేన జెండా దిమ్మె ధ్వంసం ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు . పోలీసుల తీరు మారకుంటే తానే రోడ్డెక్కుతానని హెచ్చరించారు .శాంతి

రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుంది..

navyamedia
*పొత్తులపై ప్ర‌చారంపై స్పందించిన చంద్ర‌బాబు రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుంది.. *నేను మార‌తాను.. మీరు మారాలి.. *ఇక‌పై ఏ ఎన్నిక వ‌చ్చినా పోటీ