టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు.నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కక్షతోనే ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు
*ఉదయగిరికి వెలిగొండ ప్రాజెక్టు నీళ్లను అందిస్తాం *త్వరలో పూర్తికాబోతున్న సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు *అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
కాలుష్య గరళం మింగి..కాలం గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్ర పడియ గ్రామం కాలుష్య కాసారంగా మారుతోంది. స్థానికంగా వున్న వెంకటనారాయణ
నెల్లూరు జిల్లా అమ్మసముద్రంపేట, రహ్మతాబాద్ లో అద్భుత దృశ్యం కనిపించింది. ఇక్కడి దర్గా ప్రాంగణ ప్రాంత గగనతలంలో ఇంద్రధనస్సు దర్శనమిచ్చింది. అయితే, దర్గా పైభాగాన తాకుతున్నట్టుగా ఇంద్రధనస్సు
ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తలపెట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నెల్లూరుజిల్లాలో సాగుతున్న రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రోజుకో కారణంతో పాదయాత్రలో