టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు.నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించనున్నారు