telugu navyamedia

Amaravati farmers

రైతులతో చెలగాటం వద్దు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో అసమర్థ పాలన నడుస్తోందని తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగాకొనసాగించాలని అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్ర ముగించిన తర్వాత

అలిపిరిలో ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున్న చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరి శ్రీనివాసుడి పాదాల చెంత  108 కొబ్బరికాయలు

తిరుప‌తి చేరుకున్న మ‌హా పాద‌యాత్ర‌

navyamedia
న్యాయస్థానం నుంచి దేవస్థానం వ‌ర‌కు అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హా పాద‌యాత్ర తిరుప‌తికి చేరుకుంది. తుళ్లూరులో చేపట్టిన మహాపాదయాత్ర కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుని ఎండనక,

తిరుపతి చేరుకోనున్న మహపాదయాత్ర..

navyamedia
అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహాపాదయాత్ర తిరుమల చేరుకోబోతోంది. నెల రోజులుగా చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. శ్రీకాళహస్తి నుండి బయలుదేరిన

మహాపాదయాత్రలో వరినాట్లు..

navyamedia
ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి… ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే నినాదంతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం నెల్లూరుజిల్లా

మహాపాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తలపెట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నెల్లూరుజిల్లాలో సాగుతున్న రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రోజుకో కారణంతో పాదయాత్రలో

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మ‌హా పాద‌యాత్ర ..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమ‌వారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.