ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున్న చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరి శ్రీనివాసుడి పాదాల చెంత 108 కొబ్బరికాయలు
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. తుళ్లూరులో చేపట్టిన మహాపాదయాత్ర కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుని ఎండనక,
అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహాపాదయాత్ర తిరుమల చేరుకోబోతోంది. నెల రోజులుగా చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. శ్రీకాళహస్తి నుండి బయలుదేరిన
ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి… ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే నినాదంతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం నెల్లూరుజిల్లా
ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమవారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.