మహాపాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు..
ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తలపెట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నెల్లూరుజిల్లాలో సాగుతున్న రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రోజుకో కారణంతో పాదయాత్రలో