andhrapradesh
కదులుతున్న రైలులో గర్భిణికి పురుడు పోసిన వైద్య విద్యార్థిని..
సికింద్రాబాద్ – విశాఖ దురంతో రైలులో ప్రయాణిస్తున్న సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల
కుప్పంలో చంద్రబాబు పీఏ డ్రైవర్ నాగరాజుపై దాడి..
టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ డ్రైవర్ నాగరాజు(28)పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి
లక్ష్మీపార్వతికి సుప్రీం షాక్ : చంద్రబాబు ఆస్తులపై వేసిన పిటిషన్ ను కొట్టివేత
*చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు *చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.టీడీపీ
ప్రతిపక్షాలు ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నాయి..
టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు.నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం
రేపు నెల్లూరు జిల్లాకు జగన్.. బ్యారేజ్ లు జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించనున్నారు
న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం..
నేను శంకుస్థాపన చేసిన భవనాన్ని.. పదేళ్ల తరువాత మళ్లీ నేనే ప్రారంభోత్సవం జరపడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో
గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేసి …ఏ మొహం పెట్టుకుని వచ్చాడు..
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ
దేశంలో అత్యంత పిరికి నాయుడు చంద్రబాబు -కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
*చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ *దేశంలో అత్యంత పిరికి నాయుడు చంద్రబాబు.. *రాజీనామా ఎప్పుడుచేయాలో మాకు తెలుసు…మీ సలహాలు అవసరం లేదు. *చంద్రబాబు సర్పంచ్తో కూడా
నందిగామలో విషాదం : ఎంసెట్ విద్యార్ధిని హరిత సూసైడ్
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో విషాదం జరిగింది .తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు చూసి, తాను భారం కాకూడదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రైతుపేటలో
తల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్యగలను..పరిధులు దాటవద్దు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాన్ అనే కంపెనీ మాది అని
‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ..మా రోడ్లను కాస్త పట్టించుకోరూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ట్విట్టర్ వేదికగా కార్టూన్ కౌంటర్ వేశాడు. రోడ్ల పరిస్థితిని కూడా కాస్త పట్టించుకోండి అంటూ