సికింద్రాబాద్ – విశాఖ దురంతో రైలులో ప్రయాణిస్తున్న సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల
ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తుంటారు సైనికులు. దేశ సరిహద్దుల్లోని కాదు, దేశంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తామున్నామని ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి సహాయం అందిస్తుంటారు.