జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద
జమ్ము కశ్మీర్లో ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాదులుఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు ఈ ఘటన రాజౌరికి 25
మణిపూర్ లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది,నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయి. వారందరినీ
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ( చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. శనివారం ఆయన
భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్
కేరళలో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత ఆర్మీ విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల పాటు తిండీ.. నీళ్లు లేకుండా అరచేతిలో ప్రాణాలు పట్టుకుని
తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.53 కోట్లు దాటాయి కరోనా
ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తుంటారు సైనికులు. దేశ సరిహద్దుల్లోని కాదు, దేశంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తామున్నామని ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి సహాయం అందిస్తుంటారు.