telugu navyamedia

indian Army

భారత ఆర్మీపై దాడికి​ పాక్​ ఉగ్ర కుట్ర : ప‌ట్టుబ‌డ్డ టెర్రరిస్ట్‌

navyamedia
జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి చిక్కిన పాకిస్థాన్​ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివ‌రాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్‌ రాజౌరి వద్ద

జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి..

navyamedia
జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‌పై  ఉగ్రవాదులుఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు ఈ ఘటన రాజౌరికి 25

మణిపూర్‌లో విషాదం: ఆర్మీ బేస్ క్యాంప్‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిపడి ఏడుగురు మృతి..45 మంది జవాన్లు గల్లంతు

navyamedia
మ‌ణిపూర్ లో ఘోర‌ప్ర‌మాదం చోటుచేసుకుంది,నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు.  ప‌లువురు జ‌వాన్ల‌కు గాయాలు అయ్యాయి. వారంద‌రినీ

సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో టీఆర్ఎస్ హ‌స్తం..

navyamedia
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ( చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. శనివారం ఆయన

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘ‌ట‌న‌పై స్పందించిన ప‌వ‌న్‌..దురదృష్టకరమంటూ

navyamedia
భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ర‌ణ‌రంగంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై జనసేన అధినేత పవన్

రంగంలోకి దిగిన‌ ఆర్మీ : బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డ బాబు

navyamedia
కేరళలో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత ఆర్మీ విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల పాటు తిండీ.. నీళ్లు లేకుండా అర‌చేతిలో ప్రాణాలు ప‌ట్టుకుని

బిపిన్‌ రావత్‌ దంపతులకు నివాళులర్పించిన ప్రముఖులు..

navyamedia
తమిళనాడు కూనూర్‌ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి

కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్ర అవార్డు..

navyamedia
గాల్వాన్ వ్యాలీ హీరో ,దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్

రాజస్థాన్ లో ఇండియన్ ఆర్మీ అద్భుతం…

Vasishta Reddy
రాజస్థాన్ లో ఇండియన్ ఆర్మీ ఓ అద్భుతాన్ని చేసి చూపింది.  కేవలం మూడు గంటల వ్యవధిలోనే 100 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.  రాజస్థాన్ లోని

దేశంలో కరోనా విలయం : రంగంలోకి దిగనున్నఆర్మీ బలగాలు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.53 కోట్లు దాటాయి కరోనా

మోకాళ్ళ లోతు మంచులో గర్భిణిని రెండు కిలోమీటర్లు తీసుకెళ్లిన ఆర్మీ…

Vasishta Reddy
ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తుంటారు సైనికులు.  దేశ సరిహద్దుల్లోని కాదు, దేశంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తామున్నామని ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి సహాయం అందిస్తుంటారు.