తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నారు.. ఈ క్రమంలో పిడుగురాళ్ల ఎస్ఐ పవన్
*వైసీపీ విముక్తి ఆంద్రప్రదేశ్ మా లక్ష్యం *వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. *టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పం *జనసేనలో కోవర్టులు ఛాయలు కనిపిస్తున్నాయి ..
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, జనసేన అధినేత పవన్పై మండిపడ్డారు.కాపుల ఓట్లను మూట గట్టి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హోల్ సేల్ గా అమ్మే
వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల.. కాపు నేస్తమే కాదు, కాపు కాస్తాం చంద్రబాబు, దత్తపుత్తుడు రాజకీయం కావాలా.. కాపు ఓట్లన్నీ చంద్రబాబుకు అమ్మేయాలని చూస్తున్నాడు వరుసగా మూడో
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాన్ అనే కంపెనీ మాది అని
అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాతే వాదనలు వింటామని ఏపీ
రాజధాని రైతులు వేసిన కోర్టు థిక్కార పిటీషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని అమరావతిలో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను రావడంలేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అనుచరులతో కలసి