telugu navyamedia

temple

తిరుమలలో మంత్రుల అన్యమత ప్రార్థనలు..

navyamedia
తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ

నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్..

navyamedia
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. ఈరోజు ఉదయం

ఉపాసనకు మెగాస్టార్ చిరంజీవి క్లాస్ : ఆలయాలతో ఆటలొద్దు:

navyamedia
కోడలు ఉపాసన చేసిన పని పెద్ద తలనొప్పిగా మారింది చిరంజీవికి. ఏకంగా హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పించేలా ఉపాసన చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా

గుళ్ళో.. అసలు గోపురం ఎందుకు ఉంటుందో తెలుసా..

Vasishta Reddy
గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురం. అసలు గోపురం విశిష్టత ఏమిటి ? ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు. గర్భగుడి

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది?

Vasishta Reddy
పూజ అనేది మనసుతో చేసే వ్యాయామం. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని… చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మనవాళ్లు

పూజలో ఎటువంటి పువ్వులు వాడాలి ?ఏ దేవునికి ఏ ఏ పువ్వులు ఉపయోగించాలో తెలుసా ?

Vasishta Reddy
“దేవునికి సువాసన రాని పువ్వులను, మరీ ఎక్కువగా సువాసన వచ్చే పువ్వులను ఉపయోగించకూడదు. భగవంతునికి మొగలి పువ్వులను ఎట్టిపరిస్థితులలోనూ సమర్పించ కూడదు. మొగలి పువ్వులను భగవంతునికి సమర్పించి

దారుణం : దేవుడి హుండీలో కండోమ్‌, అశ్లీల చీటీలు

Vasishta Reddy
కష్టాలను గట్టేక్కించాలని మనం గుళ్లు, గోపురాలకు వెళతాం. గుళ్లో ఉన్న దేవుడిని మొక్కి… మన బాధలు చెప్పుకుంటాం. అలాగే.. దేవుడి హుండీలో డబ్బులు లేక కానుకలు వేస్తాం.

మరో కొత్త వ్యవస్థను స్థాపించిన ఏపీ సీఎం…

Vasishta Reddy
ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం,

మరోసారి దేవాలయాల దాడుల పై స్పందించిన సీఎం జగన్…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.  ప్రభుత్వం అలసత్వం వలనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.  కాగా, దీనిపై దేవాలయాలపై దాడుల విషయంపై ముఖ్యమంత్రి

ఏపీలో ఆలయాల పై కొనసాగుతున్న దాడులు..

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో  విగ్రహం ధ్వంసం చేసారు దుండగులు. బస్టాండ్ లోని నర్సరీ వద్ద ఉన్న

కర్నూలు మరో రాముల వారి విగ్రహ ద్వంసం చేసిన దుండగులు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఒక పక్క రామతీర్ధం ఘటన కొనసాగుతుండగానే కర్నూలు జిల్లా కోసిగి సమీపంలో ఉన్న మర్లబండ

రాజస్థాన్‌లో పూజారి హత్య.. కీలక పరిణామాలు

Vasishta Reddy
రాజస్థాన్‌లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్‌ మీనాను