మానవులు ఎల్లప్పుడూ రహస్యాలు తెలుసు కోవటానికి ఆసక్తి కలిగి ఉంటారు, ఏదైనా అసంపూర్తిగా ఉన్న కథను లేదా అసంపూర్ణ నిర్మాణాన్ని చూడాలని ఆతృతగా ఉంటారు,అది చాలా సార్లు
ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్నా దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయమే. పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కొలువై ఉన్న ఈ ఆలయంలో
పూజ అనేది మనసుతో చేసే వ్యాయామం. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని… చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మనవాళ్లు
శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు.