అనంత పురం జిల్లా శింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య (40)మృతి చెందారు. శనివారం కావటంతో
రాజస్థాన్లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను