*నేడు విజయవాడు కు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు.. *మధ్యాహ్నం రూ.2గంటల మీడియా తో మాట్లాడనున్నారు.. *కోనసీమ లో నిన్నటి ఉద్రికత్త పరిస్థితులపై స్పందించనున్నారు. నేడు విజయవాడకు జనసేన
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న దాడిపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…జిల్లాల విభజన సందర్భంగా
*144 సెక్షన్ విధించిన పోలీసులు *జిల్లా పేరు మార్చవద్దని కొనసీమ సాధన కమిటీ ఆందోళన *అమలాపురం కలశం నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా సాధన కమిటీ ర్యాలీ..
వ్యక్తిగత స్పర్థలను దూరంచేసుకుని పార్టీని బలోపేతంచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త నాదెండ్ల మనోహర్ సూచించారు. తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో నిర్వహించిన జనసేన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పై దాడి జరగడం హల్ చల్ చేస్తుంది. అయితే కొన్ని రోజలుగా ఏపీలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో దేవాలయాలపై దాడులు