జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ అభిమాని అత్యుత్సాహంతో పవన్ పైకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. దీంతో అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్
వ్యక్తిగత స్పర్థలను దూరంచేసుకుని పార్టీని బలోపేతంచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త నాదెండ్ల మనోహర్ సూచించారు. తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో నిర్వహించిన జనసేన