కేంద్ర ప్రభుత్వం సహాకారంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం
దేశంలో ఒమి క్రాన్ కేసులు…రోజు రోజుకు పెరుగుతుండడంతో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల
వ్యక్తిగత స్పర్థలను దూరంచేసుకుని పార్టీని బలోపేతంచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త నాదెండ్ల మనోహర్ సూచించారు. తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో నిర్వహించిన జనసేన
మన హీరోలు రీల్ మీద కాదు..రియల్ గా కూడా హీరోస్ అని మరోసారి నిరూపించుకున్నారు.అభిమానులు లేనిదే హీరోలు లేరనేది వాస్తవమే అయినా.. ఆ మాటకు విలువనిచ్చే వారు
భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీశాయి. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది