*వైసీపీ విముక్తి ఆంద్రప్రదేశ్ మా లక్ష్యం *వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. *టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పం *జనసేనలో కోవర్టులు ఛాయలు కనిపిస్తున్నాయి ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తావైసీపీ, టీడీపీలకు కొమ్ముకాసేందుకు జనసేన సిద్దంగా లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..తాను జనసేన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, జనసేన అధినేత పవన్పై మండిపడ్డారు.కాపుల ఓట్లను మూట గట్టి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హోల్ సేల్ గా అమ్మే
ప్రజాసమస్యల స్వీకారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి
తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని, వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా తన ప్రయాణం ఆగదని ..జనసేన ముందుకు సాగుతూనే వుంటుందని.జనసేన
*ఏపీ భవిష్యత్కు వైసీపీ హానికరం *రాష్ట్ర భవిష్యత్తు లో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యం *రాష్ట్రానికి కాపాడేది జనసేన మాత్రమే.. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా
వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తామని, బీజేపీతో కలవాల్సిన అవసరం తమకు లేదని. ఏపీ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు.శుక్రవారం తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర