వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్ అభిమానులతో సమావేశమవుతున్నారు. అయితే షర్మిల తొలి సమావేశం నిర్వహించిన
ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ లైవ్ కార్యక్రమంను రైతులతో కలిసి చూసారు.