టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్కు రాజధాని భూములు అమ్మే హక్కు ఎక్కడిది?
విశాఖలోనే పరిపాలన రాజధాని ఉంటుందని, ఎవరు ఆపినా ఆగదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు.
అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం ఉందని, అందుకే మాట్లాడితే పార్టిని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ
*టీడీపీ దివ్యవాణి రాజీనామా *తీవ్ర భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి *బుధ్ధి లేనివాళ్లు బుద్ధి లేని మాట్లాడుతున్నారు.. *ప్రజలకు మంచి చేస్తారనే చంద్రబాబు పార్టీలో చేరుతాను..
టీడీపీ మహానాడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు175 సీట్లలో గెలుస్తామని నారా లోకేశ్ ప్రగల్బాలు పలికారని, కానీ టీడీపీకి వచ్చింది
ఆంద్రప్రదేశ్లో పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు. బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రయివేటు ఫంక్షన్