ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీపై
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. దీనిలో భాగంగా పార్టీకి దూరంగా వుంటున్న వారిని యాక్టీవ్ చేయడంతో పాటు కొత్త
హైదరాబాద్ లోటీఆర్ఎస్ కుభారీ షాక్ తగిలింది. పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు
ఖతెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. రూ.11.75 కోట్లతో లకారం చెరువుపై
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ చొరవతో ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా
తెలంగాణ అంటే తెలంగాణ అంటే పేగు బంధం.. తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రైతుల పక్షాన పోరాడే విషయంపై కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని
*శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్గాంధీ.. *రాహుల్కు స్వాగతం పలికిన రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క.. *రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ జోష్.. *రాహుల్ గాంధీ ఏ ప్రకటన చేస్తారన్న
ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండురోజులు తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు పలు విమర్శలు చేస్తూ ..ట్వీట్ల వర్షం కురిపించారు. ఇవాళ
మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో నమోదైన పీడీ యాక్ట్ కేసులు, చనిపోయిన కార్యకర్తలపై సీబీఐ విచారణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీకే-కేసీఆర్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన