టీఆర్ఎస్, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు టీ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం మునుగోడులో
తెలంగాణ కాంగ్రెస్లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికకు
*మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు *గాంధీభవన్కు సమాంతరంగా మరో ఆఫీస్ నడుస్తోంది *కోమటిరెడ్డి వాదనను తాను కూడా నమ్ముతున్నా *మేం హోం గార్డుల్లా కనిపిస్తున్నామా *దాసోలు,
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలు చేయించుకోగా… ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్
*ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా *స్పీకర్కు రాజీనామా లేఖ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి *స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను సమర్పించిన *రాజీనామా లేఖ ఇచ్చిన వెంటనే ఆమోదం
*భారీ చేరికలకు తెలంగాణ కమలం ఫ్లాన్.. *జేపీ నడ్డాను కలిసిన రాజగోపాల్ రెడ్డి.. *21 తేదీన బీజేపీ గూటికి రాజగోపాల్ రెడ్డి *చౌటుప్పల్లో భారీ బహిరంగ సభ
*తెలంగాణ కాంగ్రెస్లో పార్టీకి మరో షాక్ .. *ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్లో అరాచక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ , నిరుద్యోగం సమస్యలపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.